ధర్మ జ్యోతి వివరిస్తున్నది

ఓషో దీక్ష తీసుకున్న మొదటి భారతీయ మహిళ ధర్మజ్యోతి చేసిన తీవ్ర ఆరోపణలు

నేను 2023, మార్చి 24న, ఈ వివాదాన్ని పరిశీలించడానికి పూణేకు వెళ్ళాను. ముందుగా, ఆశ్రమాన్ని అల్లుకున్న వారిని కలిశాను. వారిలో ఒకరు మా ధర్మజ్యోతి. 75 ఏళ్ళ ధర్మజ్యోతి, ఓషో ఆశ్రమం సమీపంలోని కొరేగావ్ పార్కులో నివాసం ఉంటున్నారు.

2023 మార్చి 22న పూర్వోహ్ణం 12 గంటలకు పుణెలోని కోరేగావ్ పార్క్ ప్రాంతంలోని లైన్ నెంబర్-1లోని ఒషో ఇంటర్నేషనల్ మెడిటేషన్ రిసార్ట్ (ఒషో ఆశ్రమం)లో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

ఈ లాఠీచార్జ్‌లో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మార్చి 23న కోరేగావ్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో 128 మందిపై సమూహ హింస మరియు దాడుల సంబంధిత వేర్వేరు క్రిమినల్ సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయబడింది.

ఓషో ఆశ్రమం లేదా ధ్యాన రిసార్ట్, 1000 కోట్ల వివాదం:

ఓషో ఆశ్రమం లేదా ధ్యాన రిసార్ట్, 1000 కోట్ల వివాదం:

Next Story